గుత్తి మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ మల్లెల లక్ష్మీదేవికి గురువారం సచివా లయ ఉద్యోగులు సన్మానం చేశారు. ఆమె నూతనంగా ఇంచార్జి (ఎఫ్ఎ సి) కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడంతో సచివాలయ సంక్షేమ కార్యదర్శులు మర్యాద పూర్వకంగా కలసి ఆమెకు శాలువా కప్పి సత్క రించారు. పూలమొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధం గా మున్సిపల్ ఇంజనీరింగ్, పారి శుద్ధ్య విభాగాల కార్మికులు ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి అభినం దనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేందుకు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వ హించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa