ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 07:26 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి 61,806 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 18,420 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), భారతీ ఎయిర్‌టెల్ (2.31%), బజాజ్ ఫిన్‌సర్వ్ (2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.71%).


టాప్ లూజర్స్ : టీసీఎస్ (-1.13%), ఇన్ఫోసిస్ (-0.97%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa