దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి 61,806 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 18,420 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), భారతీ ఎయిర్టెల్ (2.31%), బజాజ్ ఫిన్సర్వ్ (2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.71%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-1.13%), ఇన్ఫోసిస్ (-0.97%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa