ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 09:43 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్లు నష్టపోయి 61,702 వద్ద ముగిసింది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 18,385 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ  సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టీసీఎస్ (1.29%), రిలయన్స్ (0.81%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.43%), యాక్సిస్ బ్యాంక్ (0.41%).


టాప్ లూజర్స్ : టాటా మోటార్స్ (-1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.29%), భారతీ ఎయిర్‌టెల్ (-1.23%), ఎన్టీపీసీ (-1.02%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa