పట్టువదలని విక్రమార్కుడిలా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్న దమ్మున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. 1వ తేదీన నూతన సంవత్సరం పండుగ, 2వ తేదీన తెలుగువారందరి పండుగ వైకుంఠ ఏకాదశి, 3వ తేదీన అవ్వాతాతల పండగను జరుపుకోవడానికి రాజమహేంద్రవరం వచ్చిన సీఎం వైయస్ జగన్కు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రిలో జరుగుతున్న పెన్షన్ వారోత్సవాల్లో ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa