ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదానీ అపర కుబేరుడిగా మారేందుకు సహకరించినది నరేంద్ర మోదీయే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:59 PM

ఆదానీ  ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ఆదానీ అపర కుబేరుడిగా మారేందుకు సహకరించినది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని  విమర్శించారు. ఏపీలో ప్రజా ఆస్తులు ఆదానీకి అప్పనంగా అప్పగించింది.. సీఎం జగన్మోహన్ రెడ్డి  అని ఆరోపించారు. ఆదానీ షేర్ల నష్టాలతో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైందన్నారు. ఆదానీకి దాసోహమంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa