ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:01 PM

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోర్దనపల్లెలోని అమర్‌రాజా బ్యాటరీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్‌లోని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. 4 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa