ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఓటమి పాలైన భారత్

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 10:08 PM

ఈరోజు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బాలికలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అయితే 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 140/5కే పరిమితమైంది. రిచా ఘోష్ 47 చివరి వరకు పోరాడినా విజయాన్ని అందించలేకపోయింది. సెమీస్‌కు చేరుకోవాలంటే ఐర్లాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ గెలవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa