ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా ప్రత్యేక రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 10:57 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నర్సాపూర్ బెంగళూరు నర్సాపూర్ మధ్య నడిచే రైలు గుంటూరు మీదగా నడుపుతున్నట్లు శుక్రవారం మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 5వ తేదీన ఈ రైలు (06549) బెంగళూరులో 11: 20 గంటలకు బయలుదేరి వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, నర్సాపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నర్సాపూర్ లో ఈనెల 6వ తేదీన 15: 40 గంటలకు బయలుదేరుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com