ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలారి మస్తానప్పకు సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:44 PM

టిడిపి వాల్మీకి సాధికార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తలారి మస్తానప్పకు టిడిపి నాయ కులు సన్మానించారు. మంగళవారం గుంతకల్లులోని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయం లో సన్మాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తలారి మస్తానప్ప పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగిందని భవిష్యత్తు లో ఆయన మరిన్ని పదవులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి రాయల్ రామయ్య, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్. కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa