మైదుకూరు మండల పరిధిలోని వరదయ్య పల్లె గ్రామంలో మార్చి 16వ తేదీన బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు బుధవారం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్రీ శ్రీ శ్రీ వీరనారాయణ స్వామి తిరుణాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, బండలాగుడు పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa