స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 58,075 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పుంజుకుని 17,108 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (3.11%), బజాజ్ ఫైనాన్స్ (2.94%), టైటాన్ (2.15%), యాక్సిస్ బ్యాంక్ (2.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.94%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.00%), హిందుస్థాన్ (-1.88%), టెక్ మహీంద్రా (-1.19%), టీసీఎస్ (-1.12%), ఇన్ఫోసిస్ (-0.91%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa