ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ పై పార్లమెంట్ అనర్హత వేటు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 02:59 PM

రాహుల్ గాంధీ పై పార్లమెంట్ అనర్హత వేటు వేసింది. రాహుల్ గాంధీ పీఎం మోడీ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ అతని పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8, ఆర్టికల్ 102(1) (E) ప్రకారం వేటు వేశారు. దీనికి సంబంధించి లోక్ సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అత్యవసర మీటింగ్ ను నేడు సాయంత్రం నిర్వహించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa