ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. రేపు అనంతపురం జిల్లా నార్పలలో పర్యటించనున్న సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొని అనంతరం లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేస్తారు. కాగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద రూ.20వేల వరకు వసతి, భోజన, రవాణ ఖర్చుల నిమిత్తం వారి తల్లుల ఖాతాల్లో నేరగా నగదు జమ చేస్తోంది ప్రభుత్వం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa