చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని ఆంజనేయ స్వామికి శనివారం సందర్భంగా భక్తులు ఆకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి పలు రకాల పుష్పాలతో ముస్తాబు చేసి మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa