ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బీజేపీకి ఓటు వెయ్యొద్దు’: మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:54 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల 10న అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి స్థిరత్వం, అభివృద్ధి కోసం ఓటు వేయండి. దయచేసి బీజేపీకి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అవి ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa