ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచి పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 03:39 PM

ప్రజలకు మంచి పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని విజయనగరం జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ పాలవలస ఎస్ఎస్సి అన్నారు. మంగళవారం గుజ్జింగివలస గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి తెలుగుదేశం పార్టీ విడిచి జనసేన పార్టీలో చేరారు. కొంతమంది యువకులను పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎస్ఎస్సి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది జనసేన పార్టీని ఆమె అన్నారు రాష్ట్రంలో జనసేన పార్టీ దూసుకుపోతుందన్నారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దంతులూరి రమేష్ రాజు మండల నాయకులు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa