ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి, అచ్చుతాపురం రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 02:02 PM

ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవి పటాన్ శెట్టితో కలిసి ఏడీబీ ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అనకాపల్లి- అచ్చుతాపురం రోడ్డు విస్తరణ పనులపై మంత్రి మాట్లాడారు. ఈ రోడ్డు ఇండస్ట్రియల్ పార్కును కలుపుతుందని, అత్యంత కీలకమైన రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa