స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్లు లాభపడి 66,707 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 19,778 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టీ (3.30%), ఐటీసీ (2.14%), సన్ ఫార్మా (1.70%), రిలయన్స్ (1.84%), యాక్సిస్ బ్యాంక్ (1.45%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-2.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.29%), టెక్ మహీంద్రా (-0.84%), ఏషియన్ పెయింట్స్ (-0.83%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa