ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనుకొండలో 169వ రోజు అన్నా క్యాంటీన్ సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 06:10 PM

పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ద్వారా పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవి ఆధ్వర్యంలో బుధవారం 169 వరోజు 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో త్రివేంద్ర నాయుడు, మాజీ వైస్ సర్పంచ్ సుబ్రమణ్యం, మారుతి ప్రసాద్, గుట్టూరు పోతన్న, బోయగీరి నంద, శ్రీకాంత్, బాబు, పాలసముద్రం ప్రసాద్, రాము అశోక్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa