పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ద్వారా పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవి ఆధ్వర్యంలో బుధవారం 169 వరోజు 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో త్రివేంద్ర నాయుడు, మాజీ వైస్ సర్పంచ్ సుబ్రమణ్యం, మారుతి ప్రసాద్, గుట్టూరు పోతన్న, బోయగీరి నంద, శ్రీకాంత్, బాబు, పాలసముద్రం ప్రసాద్, రాము అశోక్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa