ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన కొంతమంది ప్రజలు బుధవారం నియోజకవర్గ సామజికవేత్త గడ్డం రాజగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. గడ్డం రాజగోపాల్ ముదిగుబ్బ మండల కేంద్రంలో ఉన్న పరిస్థితులు, సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఏవైనా సమస్యలు వుంటే తనను కలవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ఎల్లప్పుడూ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa