ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు పట్టణం మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీన నర్సాపూర్లో 18: 00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07169) విజయవాడ 21: 50, గుంటూరు 22: 40, సత్తెనపల్లి 23: 23, పిడుగురాళ్ల 23: 55, సికింద్రాబాద్ 03: 50 గంటలకు చేరుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa