ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 11:01 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు పట్టణం మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీన నర్సాపూర్లో 18: 00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07169) విజయవాడ 21: 50, గుంటూరు 22: 40, సత్తెనపల్లి 23: 23, పిడుగురాళ్ల 23: 55, సికింద్రాబాద్ 03: 50 గంటలకు చేరుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa