యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పాల్గొంటారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa