ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జలను కలసిన మంత్రి, నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:31 PM

ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిని తదేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎఎంసి చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ ఒంగోలు మూర్తి రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, కృష్ణ రెడ్డి, పిచ్చయ్య యాదవ్ లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa