ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:28 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 65,216 వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 19,393 వద్ద నిలిచింది. పవర్, ఇన్‌ఫ్రా, మెటల్, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (2.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.06%), భారతీ ఎయిర్‌టెల్ (1.85%), ఎన్టీపీసీ(1.63%), ఐటీసీ (1.31%).
టాప్ లూజర్స్ : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (-5.00%), రిలయన్స్ (-1.50%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.87%), మారుతీ (-0.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.28%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa