ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటింటా ఓటర్ సర్వే 82 శాతము పూర్తి: డిఎఓ ఖతిజున్ కుఫ్రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 06:28 PM

ధర్మవరం నియోజకవర్గంలో ఇంటింటా ఓటర్ సర్వే కార్యక్రమం 82 శాతం పూర్తి అయిందని డిఎఓ ఖతిజున్ కుఫ్రా పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ సర్వే పై సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 9350 గృహాలకు గాను 2, 34, 172 మంది ఓటర్లను 287 మంది బిఎల్ఓ లు జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు ఫిజికల్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి అయ్యిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa