ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తపరిచిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 12:20 PM

జగన్ దివాలాకోరు పాలనలో రోడ్లపై తట్ట మట్టిపోసే దిక్కులేదని టీడీపీ యువనేత నారా లోకేష్ వాపోయారు. యువగళం 2పాదయాత్రలో భాగంగా అయన మాట్లాడుతూ.... కాంట్రాక్టర్లకు రూ.1.30లక్షల కోట్ల బిల్లులు బకాయి పెట్టడంతో జగన్ ముఖం చూసి పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. అధికారంలోకి రాగానే చింతలపూడి - టి నర్సాపురం, రేచర్ల రోడ్లను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా కోకో పంటను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. మరోవైపు లోకేశ్‌ ఈ రోజు పోలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa