ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 05:19 PM

మాడుగుల పంచాయితీ రామచంద్రపురం గ్రామం లో ఆదివారం విద్యుత్ చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సి. పి. యం. పార్టీ మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయింది గద్దెకిక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa