పెంచిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ పామాయిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ధరల పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఎం అప్పలరాజు రాజేష్ అన్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు జీవించలేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa