ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కొత్త గణేశునిపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 07:24 PM

మాచవరం మండలం, కొత్త గణేష్ నిపాడు గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ సిహెచ్ సింగరయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని సింగరయ్య కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa