ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన గృహాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 04:18 PM

కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలోని వై. యస్. ఆర్ జగనన్న కాలనీలో గురువారం నూతన గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవంలో భాగంగా ఇళ్ల స్థలాల వద్ద ఇళ్ల నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా తెనగల్లు గ్రామంలో కుందుర్పి మండల కేంద్రానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు మంత్రి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa