ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2023, 04:06 PM

జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ప్రజలనుండి వచ్చిన వినతులను సత్వరమే నాణ్యమైన పరిష్కారం చూపాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులు శాఖల వారిగా సత్వరం పరిష్కరించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa