జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యా హవాచనము, సప్తకలశ స్నపన, పవిత్ర ఆరోపణ, శాంతి హోమం, చతుర్వేధ్యయనం, నీరాజన మంత్రపుష్పాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa