ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వామివారికి మూడు టన్నుల కూరగాయల వితరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 05, 2023, 10:40 AM

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మూడు టన్నుల కూరగాయలను శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, మిత్రబృందం వితరణగా అందజేశారు. బుధ వారం దాతలు ప్రత్యేక వాహనం లో కూరగాయలను ఆలయం వద్దకు తీసుకు వచ్చారు. ఆలయ ఈఓ వెంకటేశుకు వీటిని అందించారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa