ముప్పాళ్ల మండలంలోని లంకెలకూరపాడులో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జే సీ మాట్లాడుతూ రీసర్వే పక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహశీల్దార్ భవానీ శంకర్, డిటి లక్ష్మీ ప్రసాద్ ఈవోఆర్డి రూపావతి, వైద్య సిబ్బంది పీటర్ డామియెన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa