ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే గడపగడపకు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 11:34 AM

గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే గడపగడపకు మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో శనివారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ రత్న ప్రసాద్, వైస్ ఎంపీపీ కొత్తపల్లి సుమలత పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa