2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరుగుతోన్న వైసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. 2024 ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa