ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి వద్దకే వైద్యం : తహసీల్దార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 02:22 PM

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఇంటి వద్దకే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు తాహసిల్దార్ కే దాసు అన్నారు. పుల్లలచెరువు మండలంలోని రెంటపల్లి గ్రామంలో సురక్ష కార్యక్రమాన్ని ఆయన పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్ లను ఎంపీడీఓ మరియ దాసు మండల అధ్యక్షుడు రెంటపల్లి సుబ్బారెడ్డి, అధికారులు, నాయకులు పరిశీలించారు.ప్రజలకు వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa