స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను నమోదు చేశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు నష్టపోయి 66,166 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.71%), టాటా స్టీల్ (1.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.20%), యాక్సిస్ బ్యాంక్ (1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.78%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.94%), TCS (-1.29%), ఏషియన్ పెయింట్స్ (-1.15%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), సన్ ఫార్మా (-0.93%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa