అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వాసవి పనిగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారి పల్లకి ఊరేగింపు అనంతరం 108 రకాల పిండివంటలను నైవేద్యాలుగా సమర్పించారు. సందర్భంగా దుర్గా పారాయణం వాసవి పారాయణం లలిత సహస్రనామ పారాయణ ని మహిళలు పఠించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa