మండల కేంద్రమైన క్రోసూరు లో 50 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్లకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. క్రోసూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa