ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పెదకూరపాడులో నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:42 PM

నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4.45ని.లకు గ్రామ సచివాలయాన్నివైయ‌స్ఆర్‌సీపీ నేతలు సందర్శించనున్నారు.  సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa