ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు వేశాం'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 03:38 PM

మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు వేశామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.40 లక్షల కోట్లను జమ చేశాఅన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని అన్నారు. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. 80 శాతం ఇళ్ల పట్టాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa