ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ హైవే పనులు త్వరగా పూర్తి చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 08:12 AM

కనిగిరి ట్రాఫిక్ సమస్యను తీర్చేలా జాతీయ రహదారి 565 పట్టణ బైపాస్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి కోరారు. బుధవారం ఒంగోలులో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. చింతలచెరువు మాట్లాడుతూ కనిగిరి డివిజన్ కేంద్రం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పట్టణంలోకి రావటంతో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa