తెలుగుజాతి పెద్దఎత్తున నిర్వహించుకునే పండుగ సంక్రాంతి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
'ఈ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది' అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa