శుక్రవారం నెల్లురూ జిల్లా, వెంకటగిరిలో సభ ముగించిన చంద్రబాబు మధ్యాహ్నం 3.32 నిమిషాల ప్రాంతంలో హెలిక్యాప్టరులో కమలాపురం బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు. 4.02 నిమిషాలకు సభ వేదిక పైకి వచ్చారు. సభను టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహిస్తుండడంతో సభా వేదికపై ఉన్న ప్రతిఒక్కరికి అభివాదం చేశారు. వేదికపై ఎమ్మెల్సీ రామచంద్రయ్య, పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీమంత్రులు అమర్నాధరెడ్డి, టీడీపీ ఇనచార్జిలు పుత్తా నరసింహారెడ్డి, బీటెక్ రవి, పుట్టా సుధాకర్యాదవ్, రోశన్న, మాధవీరెడ్డి, భూపేశరెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, రమేశరెడ్డి, విజయమ్మ, మాజీ ఎమ్మెల్సీలు పుల్లయ్య, నారాయణరెడ్డి, శివనాధరెడ్డి, చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకాశనాయుడు, టీడీపీ నేతలు అమీర్బాబు, సీఎం సురేశనాయుడు, పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా లక్ష్మిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ, టీడీపీ నేతలు అలంఖానపల్లె లక్ష్మిరెడ్డి, మన్మోహనరెడ్డి, కార్పొరేటరు ఉమాదేవి, రితీశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa