కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కడిమెట్ల గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. చెన్నకేశవ స్వామి వారిని కొలిచే వీరు ఆ ఊరిలో పాలు అమ్మితే దేవుడి శాపానికి గురికావాల్సి వస్తుందని బలంగా నమ్ముతారు.
అందుకే ఆ ఊరిలో డైరీలు ఉండవు. ఎవరూ పాలు కూడా అమ్మరు. అయితే చిత్రమేంటంటే, వీరు వేరే ఊరిలో పాలు కొనుక్కోవచ్చు. దీంతో ఎర్రకోట, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు వెళ్లి పాలు కొనుగోలు చేసుకొని గ్రామానికి వస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa