ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి విగ్రహం పాక్షిక ధ్వంసంపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 06:55 PM

ఉరవకొండ మండలం ఆమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతి విగ్రహం పాక్షిక ధ్వంసం ఘటనలో కేసు నమోదు చేశామని ఉరవకొండ యు. పి. ఎస్ సి. ఐ తిమ్మయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినట్లు విషయం అందుకున్న వెంటనే సదరు పాఠశాలకు తానే స్వయంగా వెళ్లొచ్చానన్నారు. ఆకతాయిల పని అయి ఉండొచ్చని పాఠశాల సిబ్బంది తెలియజేశారని. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa