జనసేన పార్టీ అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు మెగా బ్రదర్ నాగబాబు, ఆయనకుమారుడు వరుణ్ క్రిస్మస్ వేళ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తమ పార్టీకి వారిద్దరూ భారీ విరాళం ఇచ్చినట్లు పవన్ ప్రకటించారు. వరుణ్ కోటి రూపాయలు. అన్నయ్య నాగబాబు రూ. 25లక్షలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు పవన్ ట్విట్టర్లో ప్రకటించాడు. ఇవి తమ పార్టీకి సర్ప్రైజ్ క్రిస్మస్ గిఫ్ట్ అని పవన్ పేర్కొన్నారు. స్వయంగా వీరిద్దరని కలిసి కృతజ్ఞతలు తెలుపుతానంటూ ట్విట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa