ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సునామీ వల్ల మరణించినవారి సంఖ్య 400కి చేరింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 07:46 PM

ఇండోనేషియాలో శనివారం రాత్రి వచ్చిన సునామీ వల్ల మరణించినవారి సంఖ్య 400కి చేరింది. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదు. 1450 మంది గాయపడ్డారని నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఏజెన్సీ పేర్కొంది. మృతుల్లో చాలా మంది విహార యాత్రకు ఇక్కడికి వచ్చినవారిని ఆ సంస్థ పేర్కొంది. గల్లంతైనవారి కోసం దర్యాప్తు జరుగుతోంది. సునామీ ధాటికి సుందా తీరం వెంబడి ఉన్న అనేక గృహాలతో పాటు హోటళ్ళ వంటి వాణిజ్య సముదాయాలు బాగా దెబ్బతిన్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa