అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం APSRTC.. కర్ణాటకలోని 69,284 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది.
అలాగే కర్ణాటక RTC ఏపీలో 69,372 కిలోమీటర్ల మేర బస్సులు నడపనునున్నట్లు.. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa